Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

ప్రజా భవన్ లో ఎక్స్ పర్ట్ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ని కలిసిన రైతు కమిషన్ బృందం

ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిస్కస్ చేశారు.

ఇప్పటికే రైతు కమిషన్ రూపొందించిన నివేదికను ఎక్స్ పర్ట్ కమిటీ చైర్మన్ కు ఈనెల 22న జరిగిన సమావేశంలో ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ నివేదికలోని అంశాలతోపాటు ఇతర అంశాలపై చిన్నారెడ్డితో మాట్లాడిన రైతు కమిషన్ బృందం.

ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తోపాటు సభ్యులు కెవిఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి వున్నారు.

పూర్తి స్థాయిలో ఎల్ నినో ప్రభావం, సహాయక చర్యలపై
అధ్యయనం చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ పర్ట్ కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు రైతు కమిషన్ కు వివరించిన చిన్నారెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *