ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికి శాలువా తో సత్కారం చేశారు.. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.. అనంతరం భక్తులు, నిర్వాహకులతో కలిసి జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.
శ్రీకృష్ణుడి బోధనలు సమాజానికి మార్గదర్శకమని, ధర్మం, సత్యం, న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యాదవ సంఘం నాయకులు,పాల్గొన్నారు.
