Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

రైతులు ఆరుదల పంటలు సాగు చేసుకోవాలి:ఏడిఏ తాతారావు

రైతులు ఆరుదల పంటలు సాగు చేసుకోవాలని ఏడిఏ తాతారావు అన్నారు.

గురువారం మొరంపల్లి బంజర్ రైతు వేదికలో రైతులకు కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్, జూలై ముగింపు వస్తున్నప్పటికీ తక్కువ వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. అందువలన రైతులు వరి సాగును తగ్గించి కంది పెసర మినుము తదితర ఆరుదాల పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా వరి పంట వేస్తున్న రైతులు నీటిని వృధా కాకుండా చూసుకోవాలన్నారు. వరి పొలానికి కావాల్సినంత నీటిని పెట్టుకొని మోటార్లను నిలిపివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి, ఏఈవో నాగ వైష్ణవి, సింగం వెంకటేశ్వర్ రెడ్డి కామిరెడ్డి పద్మ,పండగ రాములు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *