Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

కుకునూరు విద్యుత్ ఆఫీస్ ను పర్యవేక్షించిన ఏలూరు జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ అంబేద్కర్

కుకునూరు మండలం లో విద్యుత్ సరఫరా పై ఉన్న సమస్యలు తెలుసుకోవడం
జరిగింది. టి డి పి అధికారులు మండల విద్యుత్ లో ఓల్టేజ్ సమస్యను తెలిపి దానికి పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. ఎస్. ఇ. ప్రతీ మారుమూల గ్రామానికి కూడా విద్యుత్ సరఫరా జరిపే విధంగా వారం పది రోజుల వ్యవధిలో పరిష్కారం చూపుతాం అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీ ములిశెట్టి నాగేశ్వరరావు (నాగు), కుక్కునూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మండల ప్రధాన కార్యదర్శి చుంచు సత్యనారాయణ, మరియు సీనియర్ నాయకులు పిచ్చుక రాజు, రమణ రాజు, పులి శ్రీను, బొల్లు కృష్ణ, ఏసు బాబు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *