Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

శ్రీ శ్రీ శ్రీ వింధ్యవాసిని మాత దేవాలయంలో బోనాల మహోత్సవాల్లో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

జూబ్లీహిల్స్ నియోజకవర్గం కళ్యాణ్ నగర్ లోని బి.ఆర్.సి.ఆర్. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రాంగణంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ వింధ్యవాసిని మాత దేవాలయంలో ఆషాఢ మాస బోనాల మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణపై అమ్మవారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, భక్తులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *